విశాఖపట్నం-అమృతసర్ హీరాకుడ్ ఎక్స్ప్రెస్ రైలును ఢీకొట్టిన కారు
- దెబ్బతిన్న పలు కోచ్లు
- మూసివున్న క్రాసింగ్ గేట్ను ఢీకొట్టి మరీ దూసుకొచ్చిన కారు
- ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్న అధికారులు
మరోవైపు శనివారం రాత్రి 7 గంటల సమయంలో మధ్యప్రదేశ్లోని బినా ప్రాంతంలో పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (పీసీఎంసీ) గూడ్స్ రైలు ఇంజిన్లో మంటలు చెలరేగాయి. గుర్తించిన అధికారులు వెంటనే మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను రైల్వే అధికారి అగర్వాల్ మీడియాకు తెలిపారు. రాత్రి 7 గంటల సమయంలో బినా వైపు వస్తున్న పీసీఎంసీ గూడ్స్ రైలు ఇంజిన్లో మంటలు చెలరేగాయని, ఆర్పివేయడంతో ప్రమాదం తప్పిందని చెప్పారు.