కవిత పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ
- ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితపై ఈడీ విచారణ
- ఇప్పటికే కవితను మూడుసార్లు ప్రశ్నించిన ఈడీ
- సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత
- కేవియెట్ దాఖలు చేసిన ఈడీ
- నేడు ఇరువర్గాల వాదనలు విననున్న సుప్రీం ధర్మాసనం
ఇవాళ సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ తో పాటు పలు కీలక కేసుల విచారణ చేపట్టనున్నారు. వివేకా హత్య కేసు, కృష్ణా నదీ నీటి వివాదం, ఒడిశా-ఏపీ పోలవరం కేసులను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది.