-
పెరుగుతున్న కరోనా కేసులు.. ఒక్కరోజే 800కి పైగా నమోదు
- నెల రోజుల్లో ఆరు రెట్లు పెరిగిన కరోనా కేసులు
- ఫిబ్రవరి 18న 112.. తాజాగా 841 కేసులు
- 126 రోజుల తర్వాత ఈ స్థాయిలో నమోదు
- ఝార్ఖండ్ లో ఒకరు, మహారాష్ట్రలో ఒకరు చనిపోయారని వైద్యారోగ్య శాఖ వెల్లడి
-
పోలీసుల తీరుపై అంబటి ధ్వజం.. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతానని హెచ్చరిక
- 7 గంటల పాటు తన ఆస్తులపై దాడి చేసి విధ్వంసం సృష్టించారన్న అంబటి
- దాడి చేసిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారని విమర్శ
- తనను మాత్రం 18 రోజులు జైలుకు పంపారని మండిపాటు
- ఈ ఘటనపై విచారణకు సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్
-
హైదరాబాద్ సహా తెలంగాణలో పలుచోట్ల పెట్రోల్ బంకులు మూత!
- ఇంధన కొరతతో తాత్కాలికంగా మూతబడిన పెట్రోల్ బంకులు
- హైదరాబాద్లో ప్రధాన కూడళ్లలోని బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు
- తెరిచి ఉన్న బంకుల్లో బారులుతీరిన వాహనదారులు
-
20 నెలల్లోనే ఆర్సెలర్ మిట్టల్ ను తీసుకొచ్చాం... ఇదీ మా స్పీడు: సీఎం చంద్రబాబు
- అనకాపల్లిలో ఆర్సెలర్ మిట్టల్ ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన
- లక్ష మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పనే లక్ష్యం
- రెండు దశల్లో 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయనున్న పరిశ్రమ
- 20 నెలల్లోనే ప్రాజెక్టును సాకారం చేశామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
- స్టీల్ ప్లాంట్తో పాటు రూ.11,198 కోట్లతో క్యాప్టివ్ పోర్టు, ప్రత్యేక రహదారి నిర్మాణం
-
స్పష్టమైన విధానాలు ఉంటే పనులు ఎంత వేగంగా పూర్తవుతాయో ఏపీ ప్రభుత్వం నిరూపించింది: ఆదిత్య మిట్టల్
- అనకాపల్లి జిల్లాలో ఆర్సెలర్ మిట్టల్-నిప్పాన్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన
- ఏపీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను ప్రశంసించిన ఆదిత్య మిట్టల్
- పరిశ్రమ ద్వారా లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుందని వెల్లడి
- విశాఖ నుంచి అనకాపల్లి వరకు ముడి ఇనుము పైప్లైన్ విస్తరణ
- మెటలర్జీలో కోర్సుల కోసం ప్రత్యేక ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు ప్రణాళిక
-
40వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీని కలిసిన కంగనా రనౌత్
- కుటుంబ సభ్యులతో కలిసి మోదీని కలిసిన కంగనా రనౌత్
- తన జీవితంలో మర్చిపోలేని పుట్టినరోజు అని పేర్కొన్న కంగన
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు
-
చంద్రబాబు విధానాలు భరోసానిచ్చాయి... ఇది లక్షల ఉద్యోగాలు కల్పించే గ్రోత్ ఇంజిన్: లక్ష్మీ మిట్టల్
- అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన
- లక్ష మందికి ఉపాధి కల్పిస్తుందన్న లక్ష్మీ మిట్టల్
- ఈ ప్రాంతానికి గ్రోత్ ఇంజన్గా మారుతుందని వెల్లడి
- సీఎం చంద్రబాబు పారిశ్రామిక విధానాలపై ప్రశంసలు
-
నారా లోకేశ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు: కేంద్రమంత్రి కుమారస్వామి
- అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన
- రూ.1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో రానున్న పరిశ్రమ
- సీఎం చంద్రబాబు నాయకత్వంపై కేంద్రమంత్రి కుమారస్వామి ప్రశంసలు
- ఈ ప్లాంట్ కార్యరూపం దాల్చడంలో లోకేశ్ కృషి ఉందని కితాబు
- విశాఖ స్టీల్ ప్లాంట్ను ఆదుకుంటామని స్పష్టమైన హామీ
-
హర్మూజ్ మీదుగా వెళ్లే నౌకలపై టోల్ ఛార్జీ... స్పందించిన భారత్లోని ఇరాన్ ఎంబసీ
- టోల్ ఫీజు వసూలు వార్తలను ఖండించిన ఇరాన్ ఎంబసీ
- తమ అధికారులు ఎవరూ అలాంటి ప్రకటన చేయలేదని స్పష్టీకరణ
- కొందరు వ్యక్తులు చెప్పిన అభిప్రాయాన్ని ప్రభుత్వానికి ఆపాదించవద్దని విజ్ఞప్తి
-
రింగ్ రోడ్డుపై ప్రమాదం.. మాగంటి గోపీనాథ్ కుమార్తెలకు గాయాలు.. పెద్ద కూతురు పరిస్థితి విషమం
- నిన్న రాత్రి రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం
- డీసీఎంను ఢీకొన్న ఫార్చ్యూనర్ కారు
- గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు
- మాగంటి పెద్ద కూతురు అక్షరకు తీవ్ర గాయాలు
- ఆసుపత్రికి వెళ్లి అక్షర ఆరోగ్య పరిస్థితి గురంచి తెలుసుకున్న కేటీఆర్