• మర్చిపోయి మూడు టికెట్లు కొంటే.. మూడింటికీ లాటరీ తగిలి కోటీశ్వరులైపోయారు!
    Tue 13:49

    మర్చిపోయి మూడు టికెట్లు కొంటే.. మూడింటికీ లాటరీ తగిలి కోటీశ్వరులైపోయారు!

    • అమెరికాలో వృద్ధ దంపతులను వరించిన అదృష్టం
    • ఒక టికెట్ కొన్న విషయం మర్చిపోయి మరో టికెట్ కొన్న భర్త
    • ఆయన కొన్న విషయం తెలియక ఇంకో లాటరీ టికెట్ తీసుకున్న భార్య
    • తన భార్య పుట్టినరోజును తలపించేలా తీసుకుంటే లాటరీ తగిలిందని భర్త వెల్లడి
  • ఆర్డీటీకి తొలగిన ప్రధాన అడ్డంకి... మంత్రి లోకేశ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన మాంచో ఫెర్రర్
    Tue 21:55

    ఆర్డీటీకి తొలగిన ప్రధాన అడ్డంకి... మంత్రి లోకేశ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన మాంచో ఫెర్రర్

    • ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతుల పునరుద్ధరణ 
    • ఆర్డీటీకి విదేశీ నిధుల స్వీకరణకు మార్గం సుగమం
    • కేంద్రంతో మాట్లాడి సమస్యను పరిష్కరించిన మంత్రి లోకేశ్
    • మంత్రి లోకేశ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఆర్డీటీ నిర్వాహకుడు ఫెర్రర్
    • గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న నారా లోకేశ్
  • బోర్డర్ లో 'కాఫీ షాప్' తెరిచిన భారత సైన్యం
    Tue 21:46

    బోర్డర్ లో 'కాఫీ షాప్' తెరిచిన భారత సైన్యం

    • అరుణాచల్ సరిహద్దు గ్రామాల్లో ఆర్మీ ప్రత్యేక కేఫ్
    • పాత బ్రైలీ బ్రిడ్జిపై 'బోర్డర్ బ్రూ కేఫ్' ఏర్పాటు
    • మోన్పా గిరిజనులకు ఉపాధి, పర్యాటకాభివృద్ధే లక్ష్యం
    • 'ఆపరేషన్ సద్భావన'లో భాగంగా 31 రోజుల్లో నిర్మాణం
    • స్థానికులతో సైనిక సంబంధాలు బలపర్చడమే ధ్యేయం
  • ఇది తెలుగుదేశం పార్టీ 3.0 వెర్షన్.. మధ్యవర్తులు ఉండరు: మంత్రి నారా లోకేశ్
    Tue 21:38

    ఇది తెలుగుదేశం పార్టీ 3.0 వెర్షన్.. మధ్యవర్తులు ఉండరు: మంత్రి నారా లోకేశ్

    • మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో క్లస్టర్ ఇంఛార్జ్‌లకు శిక్షణా తరగతులు
    • ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్
    • క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకు నేరుగా గుర్తింపు
    • ‘మై టీడీపీ’ యాప్‌తో పనితీరు పర్యవేక్షణ.. మధ్యవర్తులకు చెక్
    • పార్టీ పదవులకు కాలపరిమితి.. కొత్త వారికి అవకాశం కల్పించాలని నిర్ణయం
  • హర్మూజ్ జలసంధిని దాటాడానికి ఏ దేశం అనుమతి అవసరం లేదు: భారత్
    Tue 21:24

    హర్మూజ్ జలసంధిని దాటాడానికి ఏ దేశం అనుమతి అవసరం లేదు: భారత్

    • హర్మూజ్ జలసంధిని దాటడానికి ఇరాన్ అనుమతి తీసుకున్నారా అని మీడియా ప్రశ్న
    • జలసంధి అంతర్జాతీయ నౌకాయాన ఒప్పందం పరిధిలోకి వస్తుందన్న కేంద్రం
    • ఏ నౌకలకైనా స్వేచ్ఛా ప్రయాణం ఉంటుందన్న కేంద్రం
  • ఐపీఎల్ 2026: ఆర్‌సీబీతో జతకట్టిన 'నందిని'
    Tue 21:12

    ఐపీఎల్ 2026: ఆర్‌సీబీతో జతకట్టిన 'నందిని'

    • ఐపీఎల్ 2026 సీజన్‌కు ఆర్‌సీబీతో నందిని ఒప్పందం
    • క్రీడలను ప్రోత్సహించేందుకే ఈ భాగస్వామ్యం అని తెలిపిన కేఎంఎఫ్
    • డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న రాయల్ ఛాలెంజర్స్
    • చిన్నస్వామి స్టేడియం వద్ద పటిష్ట భద్రతా, ట్రాఫిక్ ఏర్పాట్లు
    • డిజిటల్ టికెట్లు ఉన్నవారికే స్టేడియంలోకి ప్రవేశం
  • మూడేళ్లుగా వరల్డ్ బ్యాంకు 'రెడ్' కేటగిరీలో బంగ్లాదేశ్... కారణం ఇదే!
    Tue 20:53

    మూడేళ్లుగా వరల్డ్ బ్యాంకు 'రెడ్' కేటగిరీలో బంగ్లాదేశ్... కారణం ఇదే!

    • ఆహార ద్రవ్యోల్బణంలో 'రెడ్' కేటగిరీ నుంచి బయటపడని బంగ్లాదేశ్
    • ఇప్పటికీ ఇదే పరిస్థితి కొనసాగుతోందని ప్రపంచ బ్యాంకు నివేదిక
    • ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో బంగ్లా విఫలమైందని నిపుణుల విశ్లేషణ
    • పెరిగిన ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు
    • ఫిబ్రవరిలో ఆహార ద్రవ్యోల్బణం 13 నెలల గరిష్ఠానికి చేరినట్లు అధికారిక గణాంకాలు
  • ట్రంప్ ఫోన్ చేశారు.. శాంతి దిశగా చేపట్టే చర్యలకు భారత్ సహకరిస్తుందని చెప్పాను: మోదీ ట్వీట్
    Tue 20:52

    ట్రంప్ ఫోన్ చేశారు.. శాంతి దిశగా చేపట్టే చర్యలకు భారత్ సహకరిస్తుందని చెప్పాను: మోదీ ట్వీట్

    • పశ్చిమాసియా పరిస్థితులపై చర్చ జరిపినట్లు వెల్లడి
    • ఉద్రిక్తతలు తగ్గించి, శాంతిని పునరుద్ధరించడానికి భారత్ మద్దతు ఇస్తుందని ప్రకటన
    • హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడం ప్రపంచ దేశాలకు అవసరమన్న మోదీ
  • ఆ సబ్జెక్ట్ గురించి మంత్రి నారా లోకేశ్ గారికి విజ్ఞప్తి చేశాను: నారా భువనేశ్వరి
    Tue 20:42

    ఆ సబ్జెక్ట్ గురించి మంత్రి నారా లోకేశ్ గారికి విజ్ఞప్తి చేశాను: నారా భువనేశ్వరి

    • కుప్పం విలువల బడి కార్యక్రమంలో పాల్గొన్న నారా భువనేశ్వరి
    • నాన్న వీధిదీపాల కింద చదివారు, చంద్రబాబు కిలోమీటర్లు నడిచారని వెల్లడి
    • పిల్లలకు సెల్ ఫోన్లు అధికంగా ఇవ్వొద్దు, టెక్నాలజీ అవసరానికే వాడాలని సూచన
    • అహంభావం వద్దు, తల్లిదండ్రులను గౌరవించాలని విద్యార్థులకు హితవు
  • టీబీ చికిత్సలో ఆయుర్వేదం... భారత్ కీలక ముందడుగు
    Tue 20:23

    టీబీ చికిత్సలో ఆయుర్వేదం... భారత్ కీలక ముందడుగు

    • టీబీ చికిత్సలో ఆయుర్వేదంపై ప్రపంచంలోనే తొలి క్లినికల్ స్టడీ
    • బయోటెక్నాలజీ, ఆయుష్ మంత్రిత్వ శాఖల సంయుక్త అధ్యయనం
    • కొత్తగా గుర్తించిన 1,250 మంది టీబీ రోగులపై పరిశోధనలు
    • రోగుల శరీర బరువు, పోషకాహారం, జీవన నాణ్యతపై అధ్యయనం
    • క్షయ నిర్మూలనే లక్ష్యంగా వినూత్న ప్రయత్నమన్న కేంద్రం