తెలంగాణలో తొలి కేజీటూపీజీ విద్యాలయ నిర్మాణం పూర్తి... ఇవిగో ఫొటోలు
- గంభీరావుపేటలో తొలి కేజీటూపీజీ విద్యాలయం
- పూర్తి అయిన నూతన విద్యాలయం నిర్మాణం
- ఫొటోలను పోస్ట్ చేసిన రెనూవబుల్ ఎనర్జీ చైర్మన్ సతీశ్ రెడ్డి
ఆ ప్రకటనకు అనుగుణంగానే తొలి కేజీటూపీజీ విద్యాలయాన్ని తెలంగాణ సర్కారు నిర్మించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని గంభీరావుపేటలో తొలి కేజీటూపీజీ విద్యాలయాన్ని నెలకొల్పింది. ఈ విద్యాలయంలోని వసతులు, భవన నిర్మాణం తదితరాలను వెల్లడిస్తూ తెలంగాణ రెనూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సతీశ్ రెడ్డి గురువారం ఓ ట్వీట్ చేశారు.