కామన్వెల్త్ క్రీడల బ్యాడ్మింటన్ లో ఫైనల్లోకి దూసుకెళ్లిన పీవీ సింధు
- కామన్వెల్త్ క్రీడల్లో సింధు జోరు
- సెమీస్ లో సింగపూర్ షట్లర్ పై ఘనవిజయం
- భారత్ కు మరో పతకం ఖాయం
- పసిడి పతకమే లక్ష్యంగా సింధు పోరాటం
మహిళల సింగిల్స్ లో సింధు ఫైనల్ కు చేరడంతో భారత్ ఖాతాలో ఓ పతకం ఖాయమైంది. సింధు మాత్రం పసిడి పతకానికే గురిపెట్టినట్టు కామన్వెల్త్ క్రీడల్లో తన ఆటతీరు చూస్తే స్పష్టమవుతుంది. సింధు ఫైనల్లో కెనడాకు చెందిన మిచెల్లీ లీతో తలపడనుంది.