కుల్దీప్ స్పిన్ మాయాజాలానికి కోల్ కతా విలవిల
- వాంఖెడేలో కోల్ కతా వర్సెస్ ఢిల్లీ
- టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్ కతా
- 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 రన్స్
- 14 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన కుల్దీప్
- ముస్తాఫిజూర్ కు 3 వికెట్లు
అయితే మిడిలార్డర్ లో నితీశ్ రాణా (57), లోయరార్డర్ లో రింకు సింగ్ (23) రాణించడంతో కోల్ కతా ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మరోవైపు లెఫ్టార్మ్ సీమర్ ముస్తాఫిజూర్ రెహ్మాన్ కచ్చితత్వంతో కూడిన బంతులు వేయడంతో కోల్ కతా ఆఖరి ఓవర్లలో ధాటిగా ఆడలేకపోయింది. కోల్ కతా జట్టులో నితీశ్ రాణా, శ్రేయాస్ అయ్యర్, రింకు సింగ్ మినహా మిగిలినవాళ్లు దారుణంగా విఫలమయ్యారు.