ఇంధన ధరల దెబ్బ.. 15 శాతం రేట్లను పెంచేసిన ఉబెర్
- రోజూ పెరుగుతున్న ఇంధన ధరలు
- ఆ కారణంగానే రేట్లు పెంచుతున్నామన్న ఉబెర్
- ప్రస్తుతం ఈ పెంపు ముంబైకి మాత్రమే పరిమితం
అయితే ఈ పెరిగిన ధరలు ముంబైకి మాత్రమేనని ఉబెర్ తెలిపింది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు అనుగుణంగానే తమ సేవల రేట్లను పెంచుతున్నట్లుగా ఉబెర్ ప్రకటించింది. ఉబెర్ ప్రకటన చూస్తుంటే.. త్వరలోనే ఈ పెంచిన రేట్లను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ఆ సంస్థ ఏమాత్రం వెనుకంజ వేయదన్న వాదనలు వినిపిస్తున్నాయి.