31లోగా జగన్కు సమన్లు అందించాలి.. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశం
- హుజూర్ నగర్లో కోడ్ ఉల్లంఘించారని జగన్పై కేసు
- నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ
- జగన్కు ఇంకా సమన్లే అందలేదన్న ప్రభుత్వ న్యాయవాది
న్యాయమూర్తి ప్రశ్నకు ఏపీ ప్రభుత్వ న్యాయవాది సమాధానమిస్తూ, జగన్కు ఇంకా సమన్లే అందలేదని తెలిపారు. దీంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి ఈ నెల 31లోగా జగన్కు సమన్లు అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆపై విచారణను వాయిదా వేశారు.