పారాలింపిక్స్లో సుహాస్ యతిరాజ్కు రజతం.. 18కి చేరిన భారత పతకాల సంఖ్య
- బ్యాడ్మింటన్లో భారత్కు రజతం అందించిన సుహాస్
- నోయిడా జిల్లా మేజిస్ట్రేట్గా పనిచేస్తున్న సుహాస్
- గోల్డ్ మెడల్ మ్యాచ్లో తలపడుతున్న కృష్ణా నాగర్
పతకాల పట్టికలో భారత్ 27వ స్థానానికి ఎగబాకింది. కాగా, బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్హెచ్ 6 విభాగంలో భారత షట్లర్ కృష్ణా నాగర్ గోల్డ్ మెడల్ మ్యాచ్లో హాంకాంగ్కు చెందిన చు మన్ కైతో తలపడుతున్నాడు. ఈ పోరులో గెలిస్తే భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరుతుంది. ఓడితే రజతం వస్తుంది. కాగా, సుహాస్ యతిరాజ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన యూపీలోని నోయిడా జిల్లా మేజిస్ట్రేట్గా వ్యవహరిస్తున్నారు.