వరుస లాభాలకు బ్రేక్.. నష్టాలలో ముగిసిన మార్కెట్లు
- రిలయన్స్ కు వ్యతిరేకంగా సుప్రీం తీర్పు
- అమ్మకాల ఒత్తిడికి గురైన రిలయన్స్ షేర్లు
- సెన్సెక్స్ కు 215.12 పాయింట్ల నష్టం
- నిఫ్టీకి 56.40 పాయింట్ల నష్టం
ఈ నేపథ్యంలో సెన్సెక్స్ 215.12 పాయింట్ల నష్టంతో 54277.72 వద్ద.. నిఫ్టీ 56.40 పాయింట్ల నష్టంతో 16238.20 వద్ద ముగిశాయి. ఇక నేటి సెషన్లో వోడాఫోన్ ఐడియా, అదానీ ఎంటర్ ప్రైజెస్, టాటా కెమికల్స్, ఆర్తి ఇండస్ట్రీస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్ టెల్, ఎల్&టీ ఇన్ఫోటెక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తదితర షేర్లు లాభాలను పొందాయి. కాగా, సిప్లా, రిలయన్స్, ఎస్కార్ట్స్, శ్రీ సిమెంట్స్, హెచ్డీఎఫ్సీ, ఫైజర్, ఏక్సిస్ బ్యాంక్ తదితర కంపెనీల షేర్లు నష్టాలు నమోదు చేశాయి.