తెలంగాణలో భూముల విలువను పెంచిన ప్రభుత్వం ... ఉత్తర్వులు జారీ
- భూముల ధరపై ప్రభుత్వం కీలక నిర్ణయం
- ఏడేళ్ల తర్వాత రాష్ట్రంలో భూముల ధర పెంపు
- ధరల పెంపు ఈ నెల 22 నుంచి అమలు
కాగా, పాత ధరలను అనుసరించి రిజిస్ట్రేషన్లకు కొద్ది సమయమే మిగిలుండడంతో రిజిస్ట్రేషన్లు, ఇతర కార్యకలాపాల కోసం ప్రజలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు భారీగా తరలి వస్తున్నారు.