ఢిల్లీ ఎయిమ్స్లో భారీ అగ్నిప్రమాదం.. తొమ్మిదో అంతస్తులో చెలరేగిన మంటలు
- గత రాత్రి పదిన్నర గంటల సమయంలో ప్రమాదం
- ప్రమాదం జరిగిన అంతస్తులో పలు లేబొరేటరీలు,
- మంటలను అదుపు చేసిన 26 ఫైర్ ఇంజన్లు
ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు, ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన అంతస్తును కొవిడ్ పరీక్షలు చేయడానికి ఉపయోగిస్తారని డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ సునీల్ చౌదరి తెలిపారు.