నాగార్జునసాగర్లో 17 మంది అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ
- బీజేపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన నివేదిత
- బరిలో మిగిలింది 60 మంది
- ఎల్లుండి వరకు ఉపసంహరణ గడువు
మరోవైపు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఎల్లుండి వరకు ఉంది. నోముల నర్సింహయ్య మృతితో నాగార్జున సాగర్లో ఉప ఎన్నిక అనివార్యం కాగా, ఈ నెల 17న పోలింగ్ జరగనుంది. మే 2న ఫలితాలు వెల్లడి కానున్నాయి. టీఆర్ఎస్ నుంచి నోముల భగత్, కాంగ్రెస్ నుంచి జానారెడ్డి, బీజేపీ నుంచి రవినాయక్ నామినేషన్లు దాఖలు చేశారు.