జగన్ రాసిన లేఖపై ఎవరూ మాట్లాడొద్దు: వైసీపీ నేతలకు వాట్సాప్ ద్వారా ఆదేశాలు
- జస్టిస్ ఎన్వీ రమణపై ఆరోపణలు చేస్తూ సీజేఐకు జగన్ లేఖ
- జగన్ కు వ్యతిరేకంగా దాఖలవుతున్న పిటిషన్లు
- మౌనంగా ఉండాలంటూ నేతలకు సజ్జల ఆదేశాలు
ఈ నేపథ్యంలో సీజేఐకు జగన్ రాసిన లేఖపై పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు ఎవరూ మాట్లాడవద్దని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశించారు. ఈ మేరకు అందరికీ వాట్సాప్ ద్వారా సందేశాలు పంపించారు. ఈ అంశంపై ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, బహిరంగంగా మాట్లాడటం కానీ, పత్రికా ప్రకటనలు విడుదల చేయడం కానీ చేయవద్దని ఆదేశించారు.