ఇంత కన్నా థ్రిల్లింగ్ ఏముంటుంది?: కోహ్లీ సేన గెలుపుపై అనుష్క శర్మ
- సూపర్ ఓవర్లో గెలిచిన బెంగళూరు
- హర్షం వ్యక్తం చేసిన కోహ్లీ భార్య
- గర్భిణిగా మ్యాచ్ ఎంజాయ్ చేశా
కాగా, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 201 పరుగుల భారీ స్కోరు సాధించగా, అనంతరం బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ కూడా అంతే స్కోరు చేయడంతో మ్యాచ్ టై అయిన విషయం తెలిసిందే. దీంతో విజేతను తేల్చేందుకు సూపర్ ఓవర్ నిర్వహించగా అందులో బెంగళూరు విజయం సాధించింది. గత రెండు మ్యాచుల్లో కోహ్లీ సేన ఓడడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. నిన్నటి మ్యాచ్లో గెలవడంతో అతనికి ఊరట లభించింది.