ఏపీలో కరోనా ఉగ్ర రూపస్య.... మళ్లీ 10 వేలకు పైగా కేసులు!
- ఉగ్రరూపం దాల్చిన కరోనా
- ఒక్కరోజులో 68 మంది మృతి
- జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసుల వెల్లువ
ఏపీలో మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో 68 మంది చనిపోయారు. దాంతో కరోనా మృతుల సంఖ్య 1,281కి పెరిగింది. తాజాగా, 4,618 మంది డిశ్చార్జి అయ్యారు. ఇంకా, 69,252 మంది ఆసుపత్రుల్లో, కొవిడ్ కేర్ సెంటర్లలో, హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు.