ఈ రైల్వే స్టేషన్ సగం గుజరాత్లో, సగం మహారాష్ట్రలో ఉంది: ఫొటో పోస్ట్ చేసిన పీయూష్ గోయల్
- రెండు రాష్ట్రాల్లో కలిపి ఉన్న ఒకే స్టేషన్
- ఇది నవాపూర్ రైల్వే స్టేషన్
- సూరత్, భుసావల్ మార్గంలో ఉంటుంది
కాగా, భారత్లో ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్వర్క్లో ఒకటిగా ఉన్న విషయం తెలిసిందే. భారత్లో రైల్వేకు సంబంధించిన ఇటువంటి విశేషాలు ఎన్నో ఉన్నాయి. కాగా, నవాపూర్ రైల్వే స్టేషన్ మాత్రమే కాకుండా దేశంలోని భవానీ మండి రైల్వే స్టేషన్ కూడా రెండు రాష్ట్రాల (మధ్యప్రదేశ్-రాజస్థాన్) భూభాగంలోనూ ఉంటుంది.