క్వారంటైన్ లో ఉంటున్నవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి: నారా లోకేశ్
- కరోనా నివారణలో భాగంగా ఏపీలోనూ క్వారంటైన్ కేంద్రాలు
- యువతులు ఫిర్యాదు చేస్తున్న వీడియోను ట్వీట్ చేసిన లోకేశ్
- సరైన సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
క్వారంటైన్ శిబిరాల్లో ప్రభుత్వం మెరుగైన వసతులు కల్పించాలని, మంచి భోజనం అందించాలని కోరుతున్నానని తెలిపారు. అంతేకాదు, కొందరు యువతులు తమ క్వారంటైన్ అనుభవాలను వివరిస్తున్న వీడియోను కూడా లోకేశ్ ట్విట్టర్ లో పోస్టు చేశారు.