సినిమాను నిలిపివేసిన మమత ప్రభుత్వం.. రూ.20 లక్షల జరిమానా విధించిన సుప్రీంకోర్టు
- ‘భోబిష్యోటర్ భూత్’ సినిమాను ఆపేసిన మమత ప్రభుత్వం
- రాజకీయాలపై ప్రభావం చూపుతుందని ఆరోపణ
- సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురు
పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు.. సినిమాను ఆపే శక్తి ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పింది. భావ వ్యక్తీకరణ విషయంలో ప్రజలకు స్వేచ్ఛ కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్న న్యాయస్థానం.. సినిమా విడుదలను ఆపినందుకు గాను రూ.20 లక్షల జరిమానా విధించింది. థియేటర్ యజమానులకు, ఆ సినిమా నిర్మాతకు దానిని ఇవ్వాలని ఆదేశించింది.