Sun 08:55 అత్యాచారాలకు కారణం చెప్పిన బీజేపీ మహిళా నేత... విమర్శల వెల్లువ! నిరుద్యోగ సమస్య పెరిగింది యువతలో విసుగే రేప్ లకు కారణం ప్రేమలతా సింగ్ వ్యాఖ్యలపై మండిపడుతున్న ప్రజలు Read full story
Wed 08:11 రోమ్లో ప్రధాని మోదీ.. మరోసారి 'మెలోడీ' సెల్ఫీ వైరల్! ఐదు దేశాల పర్యటనలో భాగంగా రోమ్ చేరుకున్న ప్రధాని మోదీ "వెల్కమ్ మై ఫ్రెండ్" అంటూ మోదీకి స్వాగతం పలికిన ఇటలీ ప్రధాని మెలోనీ సోషల్ మీడియాలో మరోసారి ట్రెండ్ అయిన #Melodi హ్యాష్ట్యాగ్ కొలోసియం ముందు దిగిన సెల్ఫీని ఎక్స్లో పంచుకున్న మెలోనీ ఇరు దేశాల నేతల మధ్య జరగనున్న పలు ద్వైపాక్షిక చర్చలు Read full story
Wed 07:44 హైదరాబాద్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? అంతర్జాతీయ అనిశ్చితితో పసిడి ధరల్లో కొనసాగుతున్న ఒడిదొడుకులు స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. తగ్గుముఖం పట్టిన వెండి హైదరాబాద్లో రూ.1.57 లక్షలు దాటిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం దేశవ్యాప్తంగా కిలో వెండి ధర రూ.3 లక్షల దిగువకు Read full story
Wed 07:38 ఐపీఎల్లో సరికొత్త సంచలనం.. పలు రికార్డులు బద్దలు కొట్టిన సూర్యవంశీ లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం వైభవ్ సూర్యవంశీ విధ్వంసక ఇన్నింగ్స్తో రికార్డుల మోత ఐపీఎల్లో అత్యంత పిన్న వయసులో 500 పరుగుల మైలురాయి ఒకే సీజన్లో 50 సిక్సర్లు కొట్టిన తొలి భారతీయ బ్యాటర్గా చరిత్ర Read full story
Wed 07:29 ట్విషా శర్మది ఆత్మహత్యే.. హత్య కాదు: భోపాల్ పోలీసులు ఆమె డ్రగ్స్ తీసుకున్నారన్న ఆరోపణలను ఖండించిన అధికారులు పోస్ట్మార్టం నివేదికలో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని వెల్లడి వరకట్నం కోసం వేధించారని కుటుంబ సభ్యుల ఆరోపణ భర్త, అత్తపై కేసు నమోదు.. పరారీలో భర్త Read full story
Wed 07:27 అమెరికాలో రోడ్డు ప్రమాదం: బాపట్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి, కుటుంబ సభ్యులకు గాయాలు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాపట్ల యువకుడు మృతి మృతుడి తండ్రికి తీవ్రగాయాలు, తల్లి, సోదరుడికి గాయాలు కుటుంబం ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ఢీకొట్టిన మరో వాహనం న్యూ మెక్సికోలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఆవుల పూర్ణగోపి ఇటీవలే అమెరికాకు కుమారుడి వద్దకు వెళ్లిన కుటుంబ సభ్యులు Read full story
Wed 07:14 తెలంగాణలో భగభగ: 47 డిగ్రీలకు చేరనున్న ఎండలు, పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ గురువారం నుంచి మరింత పెరగనున్న ఎండల తీవ్రత పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరే అవకాశం మంగళవారం వడదెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా నలుగురి మృతి 19 జిల్లాల్లో 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు Read full story
Wed 07:05 వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పేలిన ఏసీ.. తప్పిన పెను ప్రమాదం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రి రక్తనిధి గదిలో ఘటన ఎవరికీ గాయాలు కాకపోవడంతో తప్పిన పెను ప్రమాదం పేలుడుకు 15 నిమిషాల ముందే ఏసీని పరిశీలించిన టెక్నీషియన్ అధిక వేడి కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనా Read full story
Wed 06:52 నైజీరియాలో ఐసిస్పై వైమానిక దాడులు.. 175 మంది ఉగ్రవాదుల హతం నైజీరియాలో అమెరికా, స్థానిక బలగాల సంయుక్త దాడులు ఉగ్ర స్థావరాలు, ఆయుధ డిపోలు ధ్వంసం ఇటీవలే ఐసిస్ సెకండ్ ఇన్ కమాండ్ను మట్టుబెట్టిన దళాలు తీవ్రవాదంపై పోరులో ఇది కీలక సహకారమన్న నైజీరియా అధ్యక్షుడు Read full story
Wed 06:51 ఏపీలో బీసీల ఉపాధికి కొత్త స్కీం.. నెలకు రూ.50 వేల వరకు ఆదాయమే లక్ష్యం బీసీలకు శాశ్వత ఉపాధి కల్పించే లక్ష్యంతో ఆదరణ 3.0 పథకమన్న మంత్రి సవిత ఈ పథకం కోసం రూ.1000 కోట్లు కేటాయిస్తున్నామని వెల్లడి కులవృత్తుల వారికి ఆధునిక పనిముట్లు, నైపుణ్య శిక్షణ ఇస్తామన్న మంత్రి Read full story