మరింత కఠినంగా ముందుకు... తెలంగాణ ఆర్టీసీ కార్మికులపై ఎస్మా ప్రయోగం?
- కడియం నివాసంలో భేటీ అయిన స్ట్రాటజిక్ కమిటీ
- కొనసాగుతోన్న చర్చలు
- పాల్గొన్న తెలంగాణ మంత్రులు
మరోవైపు తెలంగాణ మంత్రి కడియం శ్రీహరి నివాసంలో భేటీ అయిన స్ట్రాటజిక్ కమిటీ ఈ విషయంపై చర్చలు జరుపుతోంది. కడియం శ్రీహరి అధ్యక్షతన జరుగుతోన్న ఈ సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, కేటీఆర్, మహేందర్రెడ్డి, జగదీశ్రెడ్డి పాల్గొన్నారు. ఆర్టీసీ సమ్మె విషయంపై చర్చిస్తున్నారు. అవసరమైతే ఎస్మా ప్రయోగించాలని యోచిస్తున్నారు.