కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి (83) పరమపదించడంపై స్వామి పరిపూర్ణానంద దిగ్భ్రాంతి
- జయేంద్ర సరస్వతి ఈ లోకానికి చేసిన మేలు అనుపమానం
- ఆధ్యాత్మిక తపోలోకంలో ఆయనో ధ్రువతార
- సంస్కరణలను చేసి చూపించి సమాజానికి సందేశం ఇచ్చారు
జయేంద్ర సరస్వతి ఈ సమాజానికి చేసిన సేవ, సంస్కరణలను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని తెలిపారు. ఆయన ఎన్నో సంస్కరణలను చేసి చూపించి సమాజానికి సందేశం ఇచ్చారని అన్నారు. ఓ సంఘ సంస్కర్తగా పని చేశారని తెలిపారు. దళితులతో సమావేశాలు ఏర్పాటు చేసి, మంచి సమాజాన్ని స్థాపించడం కోసం కూడా కృషి చేశారని అన్నారు. పూజ్యులు జయేంద్రసరస్వతి శివైక్యం చెందారని అన్నారు.