గోదావరి బోర్డు నూతన చైర్మన్గా ఎ.కె ప్రధాన్
- కేంద్ర జల సంఘం చైర్మన్గా పదోన్నతిపై వెళ్లిన ముఖేశ్ కుమార్ సిన్హా
- కేంద్ర జల సంఘంలో చీఫ్ ఇంజినీర్గా పని చేస్తున్న ఎకె ప్రధాన్కు జీఆర్ఎంబీ చైర్మన్గా పదోన్నతి
- ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ
ప్రస్తుతం ఆయన కేంద్ర జల సంఘంలో చీఫ్ ఇంజినీర్గా పని చేస్తుండగా, పదోన్నతిపై బోర్డు చైర్మన్గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది.