వాలంటీర్లు రాజీనామా చేయాలని వైసీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు: చంద్రబాబు
- ఏపీలో పెన్షన్ల దుమారం
- పెన్షన్ల విషయంలో ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీస్తోందన్న చంద్రబాబు
- పెన్షన్లపై రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం
వాలంటీర్లు రాజీనామా చేయాలని వైసీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. వాలంటీర్లపై అక్రమ కేసులు పెట్టి జీవితాలు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. తండ్రి వైఎస్, బాబాయ్ వివేకా చనిపోయినప్పుడు జగన్ రాజకీయ లబ్ధి పొందారని, ఇప్పుడు పెన్షన్ల విషయంలోనూ శవరాజకీయాలు చేస్తూ లబ్ధి పొందాలని చూస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.