ఏపీలో ఎల్లుండి టెట్, డీఎస్సీ నోటిఫికేషన్
- 5న నోటిఫికేషన్ విడుదల చేయనున్న ప్రభుత్వం
- అదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ
- 12 సంవత్సరాల క్రితం తొలగించిన అప్రెంటిస్షిప్ విధానం మళ్లీ తెరపైకి
ఇందులో భాగంగా డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులు రెండేళ్లపాటు గౌరవ వేతనానికి పనిచేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే అప్రెంటిస్షిప్ సమయాన్ని కూడా ప్రభుత్వం పెంచే అవకాశం ఉంది.