మోత మోగిద్దాం అంటూ టీడీపీ ఇచ్చిన పిలుపుపై అంబటి రాంబాబు ఎద్దేవా!
- స్కిల్ కేసులో జ్యుడీషియల్ రిమాండులో చంద్రబాబు
- చంద్రబాబుకు మద్దతుగా మోత మోగిద్దాం అంటూ టీడీపీ పిలుపు
- విధి విచిత్రమైనదన్న అంబటి రాంబాబు
- గతంలో కాపు ఉద్యమంలో పళ్లాలు కొట్టినవారిని బొక్కలో వేశారని వెల్లడి
- ఇప్పుడు అవినీతి కేసులో బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్ అంటూ వ్యాఖ్యలు
"విధి విచిత్రమైనది! నాడు కాపు ఉద్యమంలో పళ్లాలు కొట్టినవారిని మక్కెలు విరగ్గొట్టి బొక్కలో వేశావ్! ఇప్పుడు అవినీతిలో కేసులో బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్.. వారేవా!" అంటూ ఎక్స్ లో పోస్టు చేశారు.