ఏపీలో రాగల మూడ్రోజులకు వర్షసూచన
- నిప్పుల కుంపటిలా ఏపీ
- పశ్చిమ బెంగాల్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి
- ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
- గంటకు 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు
గంటకు 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. పగటి పూట మాత్రం గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ నుంచి చత్తీస్ గఢ్ మీదుగా ఉత్తర తెలంగాణ వరకు ద్రోణి కొనసాగుతున్న సంగతి తెలిసిందే.