యువతులు ‘ది కేరళ స్టోరీని’ చూడాలని సూచించిన వ్యక్తిపై దాడి
- రాజస్థాన్లో వెలుగు చూసిన ఘటన
- వాట్సాప్ స్టేటస్తో యువతులకు ది కేరళ స్టోరీపై వ్యక్తి సూచన
- బాధితుడు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్త
- కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభం
‘ది కేరళ స్టోరీ’ దేశవ్యాప్తంగా కాంట్రవర్సికీ తెరలేపిన విషయం తెలిసిందే. కేరళలో 32 వేల మంది హిందూ, క్రిస్టియన్ మహిళలను ఇస్లాంలోకి మార్చి ఐసిస్ టెర్రరిస్టు సంస్థలో చేర్చారని పేర్కొనడం వివాదానికి దారి తీసింది.