‘మన్కీ బాత్’ 100వ ఎపిసోడ్పై బీజేపీ బిగ్ప్లాన్!
- 3 అక్టోబరు 2014లో ప్రారంభమైన ‘మన్ కీ బాత్’ కార్యక్రమం
- ఏప్రిల్ చివరి వారంతో 100 ఎపిసోడ్లు పూర్తి
- ‘మన్ కీ బాత్’లో మోదీ ఇప్పటి వరకు ప్రస్తావించిన వ్యక్తులకు సన్మానం చేయాలని నిర్ణయం
- వందో ఎపిసోడ్ను ప్రపంచవ్యాప్తంగా వినిపించాలని యోచన
అలాగే, దేశవ్యాప్తంగా 100 ప్రాంతాలను ఎంపిక చేసి, అక్కడ ఉన్న 100 మంది ప్రముఖులను ఆహ్వానించి ‘మన్ కీ బాత్’ వినిపిస్తారు. బీజేపీకి చెందిన 100 బూత్లలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వినిపిస్తారు. 3 అక్టోబరు 2014లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఏప్రిల్ 30తో వంద ఎపిసోడ్లు పూర్తి చేసుకుంటుంది.