అయోధ్య రామాలయం ప్రారంభ తేదీని వెల్లడించిన అమిత్ షా
- త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన అమిత్ షా
- వచ్చే ఏడాది జనవరి 1 నాటికి సిద్ధమవుతుందన్న కేంద్రమంత్రి
- కాంగ్రెస్, సీపీఎంపై నిప్పులు చెరిగిన షా
కాగా, భారత్ జోడో యాత్ర చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి రామాలయ ట్రస్ట్ ప్రతినిధుల్లో పలువురు మద్దతు తెలిపిన నేపథ్యంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమిత్ షా వ్యాఖ్యలను బట్టి వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రామాలయమే బీజేపీ ప్రధాన అస్త్రంగా మారనుందని విశ్లేషకులు చెబుతున్నారు.