Venkaiah Naidu: ప్రవచనకర్త గరికపాటికి సంస్కార్ అవార్డును అందజేసిన ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్యనాయుడు

  • ఆకృతి సంస్థ అవార్డుకు గ‌రిక‌పాటి ఎంపిక‌
  • హైద‌రాబాద్‌లో అవార్డు ప్ర‌దానోత్సవం
  • వెంక‌య్య చేతుల మీదుగా అవార్డు అందుకున్న గ‌రిక‌పాటి
Garikipati Narasimha Rao recieved sanskar qward from venkaiah naidu

తెలుగు ప్ర‌వ‌చ‌న క‌ర్త గ‌రిక‌పాటి న‌ర‌సింహారావు సంస్కార్ అవార్డును అందుకున్నారు. బుధ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో భార‌త ఉప రాష్ట్రప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్యనాయుడు చేతుల మీదుగా ఆయ‌న ఈ అవార్డును అందుకున్నారు. సాంస్కృతిక సంస్థ ఆకృతి ఏటా ఆయా రంగాల్లో విశేషంగా రాణిస్తున్న ప్ర‌ముఖుల‌కు సంస్కార్ అవార్డుల‌ను ఇస్తోంది. 

ఇందులో భాగంగా ఈ ఏడాదికి సంబంధించి సంస్కార్ అవార్డుకు గ‌రిక‌పాటిని ఆ సంస్థ ఎంపిక చేసింది. ఆకృతి సంస్థ ఆహ్వానం మేర‌కు కార్య‌క్ర‌మానికి హాజ‌రైన వెంక‌య్య‌నాయుడు అవార్డును గ‌రిక‌పాటికి అంద‌జేశారు.

More Telugu News