చైనాలో కరోనా కల్లోలం.. షాంఘై నగరంలో ఒక్క రోజే 51 మంది మృతి
- చైనాలో ప్రతాపం చూపుతున్న కరోనా మహమ్మారి
- దేశ ప్రధాన భూభాగంలో ఏకంగా 20,190 కేసుల నమోదు
- బీజింగ్ లో వీవీఐపీలు ఉండే ప్రాంతంలో అలజడి రేపిన కరోనా
మరోవైపు చైనా రాజధాని బీజింగ్ లో 14 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 11 కేసులు వీవీఐపీలు ఉండే చయోయంగ్ ప్రాంతంలో నమోదు కావడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. నిన్నటి నుంచి మూడు రోజుల పాటు కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తోంది. దాదాపు 35 లక్షల మందికి కోవిడ్ టెస్టులను నిర్వహించబోతున్నారు.