Tamilisai Soundararajan: భ‌ద్రాద్రిలో గవర్నర్ త‌మిళిసై.. సీతారాముల‌కు ప‌ట్టువ‌స్త్రాల స‌మ‌ర్ప‌ణ‌

  • భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా ప‌ర్య‌ట‌న‌లో త‌మిళిసై
  • భ‌ద్రాద్రి రాములవారి ప‌ట్టాభిషేకానికి హాజ‌రు
  • భ‌ర్త‌తో క‌లిసి స్వామి వారికి ప‌ట్టు వ‌స్త్రాల స‌మ‌ర్ప‌ణ‌
tamilisai Presented silk clothes to seetharama swamy

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ దంప‌తులు సోమ‌వారం భ‌ద్రాచ‌లంలోని సీతారామ స్వామి ఆల‌యంలో సీతారాముల కల్యాణోత్స‌వంలో భాగంగా సీతారాముల ప‌ట్టాభిషేకం ఉత్సవాల‌కు హాజ‌ర‌య్యారు.  ఈ సంద‌ర్భంగా సీతారాముల‌కు త‌మిళిసై ప‌ట్టు వ‌స్త్రాల‌ను స‌మ‌ర్పించారు.

సోమ‌వారం ఉద‌యం భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా ప‌ర్య‌ట‌న‌కు రైలులో బ‌య‌లుదేరిన త‌మిళిసై కొత్త‌గూడెంలో దిగారు. ఈ సంద‌ర్భంగా కొత్త‌గూడెంలోని సింగ‌రేణి అతిథి గృహంలో పోలీసు వంద‌నం స్వీక‌రించిన గవర్నర్.. ఆ త‌ర్వాత భ‌ద్రాచ‌లం వెళ్లారు. సీతారాముల క‌ల్యాణోత్స‌వంలో ప‌తీ స‌మేతంగా పాల్గొన్నారు. 

More Telugu News