Corona Virus: దేశంలో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌

  • కొత్త క‌రోనా కేసుల సంఖ్య‌ 9,765
  • నిన్న‌ 477 మంది మృతి
  • కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,40,37,054
  • మృతుల సంఖ్య మొత్తం 4,69,724
corona bulletin in inida

దేశంలో కొత్త క‌రోనా కేసుల సంఖ్య‌ 9,765గా న‌మోద‌యింద‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న‌ 477 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న క‌రోనా నుంచి 8,548 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం 99,763 మంది క‌రోనాకు ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటున్నారు.

కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,40,37,054గా ఉంది. మృతుల సంఖ్య మొత్తం 4,69,724గా ఉంది. నిన్న 80,35,261 వ్యాక్సిన్ డోసులు వినియోగించారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,24,96,19,515 క‌రోనా వ్యాక్సిన్ డోసులు వాడారు.

More Telugu News