ఆమదాలవలస దాడి ఘటనపై పవన్ కల్యాణ్ సమీక్ష
- రోడ్ల దుస్థితిపై జనసేన నిరసనలు
- ఆమదాలవలసలో జనసైనికులపై దాడి
- వైసీపీ నేతలపై జనసేన వర్గాల ఆగ్రహం
- బాధితులకు స్వయంగా ఫోన్ చేసిన పవన్
దాడిలో గాయపడిన రామ్మోహనరావుకు ఫోన్ చేసి పరామర్శించారు. రామ్మోహనరావును అడిగి ఆమదాలవలస రోడ్ల పరిస్థితులను, దాడి జరిగిన తీరును తెలుసుకున్నారు. నేతలు, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. అనకాపల్లి నేతలతోనూ పవన్ ఫోన్ లో మాట్లాడారు. అనకాపల్లిలో పరిస్థితులపై ఆరా తీశారు.