ఎర్రకోట ఘటనపై దేశద్రోహం కింద కేసు నమోదు
- ఢిల్లీ ఘటనపై దర్యాప్తు వేగవంతం
- 20 రైతు సంఘాలకు నోటీసులు
- 44 మంది రైతులపై లుక్ అవుట్ నోటీసులు
దీనిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం రైతులపై చర్యలకు సిద్ధమైంది. హింసకు కారణమైనందుకు న్యాయపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలంటూ 20 రైతు సంఘాల నాయకులకు ఢిల్లీ పోలీసులు నోటీసులు పంపారు. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సూచించారు. 44 మంది రైతులపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.