అరాచకాలు సాగవన్న భయంతోనే అడ్డుకున్నారు: అచ్చెన్నాయుడు
- హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం
- అమ్మఒడి సభకు రాని కరోనా అడ్డంకి.. ఎన్నికలకు ఎందుకు?
- ప్రజల మద్దతు ఉంటే భయమెందుకు?
కరోనా పేరు చెప్పి ఎన్నికలను అడ్డుకున్నారని, మరి అమ్మఒడి సభను వేలాదిమందితో నిర్వహించేందుకు కరోనా అడ్డు రాలేదా? అని ప్రశ్నించారు. ప్రజల మద్దతు ఉందని చెప్పుకుంటున్న వైసీపీకి నిజంగా అదే నిజమైతే ఎన్నికలకు వెళ్లేందుకు భయమెందుకని అచ్చెన్నాయుడు సూటిగా ప్రశ్నించారు.