లాక్ డౌన్ తరువాత తొలిసారి... చండీగఢ్ లో తిరిగి ప్రారంభం కానున్న బార్లు!
- మార్చిలో మూతపడిన బార్లు, పబ్బులు
- ఆన్ లాక్ లో భాగంగా కొత్త విధి విధానాలు
- కీలక నిర్ణయం తీసుకున్న పంజాబ్ అధికారులు
కాగా, తాజా అన్ లాక్ విధివిధానాల్లో భాగంగా, సాంఘిక, విద్యా, క్రీడా, వినోద, సాంస్కృతిక, మతపరమైన, రాజకీయ కార్యక్రమాలను 100 మందికి మించకుండా ఆహ్వానితులతో సెప్టెంబర్ 21 తరువాత నిర్వహించుకోవచ్చని, ప్రతి ఒక్కరూ మాస్క్ లను తప్పనిసరిగా ధరించాలని కేంద్ర హోమ్ శాఖ ఆదేశించిన సంగతి తెలిసిందే.