కష్టాలలో వున్న తమ టీచర్ కి... ఆర్థిక సాయం చేసిన నెల్లూరు విద్యార్థులు!
- అడ్మిషన్లు చేయించలేదని ఉద్యోగం నుంచి తొలగింపు
- అరటి పళ్ల వ్యాపారం పెట్టుకున్న ఉపాధ్యాయుడు
- స్పందించి సాయం చేసిన పూర్వ విద్యార్థులు
గతంలో ఆయన వద్ద చదువుకున్న శ్యామ్ అనే వ్యక్తి, ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. విషయం తెలిసి మాస్టారి ఖాతాలో రూ. 50 వేలు జమ చేశాడు. వైసీపీ యువజన సోషల్ మీడియా ఆధ్వర్యంలో కూడా రూ. 20 వేలను ఆయనకు అందించారు. తన వద్ద చదువుకున్న పూర్వ విద్యార్థులు చేసిన సాయంపై వెంకటసుబ్బయ్య కృతజ్ఞతలు తెలియజేశారు.