Pawan Kalyan: రామపాదాల రేవు వద్ద గోదావరికి హారతి ఇచ్చిన పవన్ కల్యాణ్

  • మన నుడి-మన నది కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జనసేన
  • ధవళేశ్వరం వద్ద కార్యక్రమం షురూ
  • విద్యార్థులతో ముచ్చటించిన పవన్
Pawan Kalyan starts Mana Nudi Mana Nadi program

జనసేన పార్టీ మన నుడి-మన నది కార్యక్రమానికి లాంఛనంగా శ్రీకారం చుట్టింది. ధవళేశ్వరం రామపాదాల రేవు వద్ద జనసేనాని పవన్ కల్యాణ్ గోదావరి నదికి హారతి ఇచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ధవళేశ్వరం వద్ద పవన్ విద్యార్థులతో ముచ్చటించారు. మన నుడి-మన నది కార్యక్రమంలో జనసేన అగ్రనేత నాదెండ్ల మనోహర్, ఇతర నేతలు పాల్గొన్నారు. తెలుగు భాష, సంప్రదాయాలు, నదీ పరిరక్షణ అనే భావనతో పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు.

More Telugu News