సమగ్రంగా దర్యాప్తు జరిపితే చంద్రబాబుకు ఎంత ముట్టిందో బయటపడుతుంది: 'యస్ బ్యాంకు స్కాం'పై విజయసాయిరెడ్డి
- రాణా కపూర్ ను ఈడి అరెస్టు చేసింది
- యస్ బ్యాంకు అక్రమ లావాదేవీల గుట్లన్నీ చేతికి చిక్కాయి
- ఎల్లో మీడియా విలవిల్లాడుతోంది
'రాణా కపూర్ ను ఈడి అరెస్టు చేసింది. యస్ బ్యాంకు అక్రమ లావాదేవీల గుట్లన్నీ చేతికి చిక్కాయి. సమగ్రంగా దర్యాప్తు జరిపితే చంద్రబాబుకు ఎంత ముట్టింది కచ్చితంగా బయటపడుతుంది. తమ దేవుడికి ఒకేసారి ఇన్ని కష్టాలు వచ్చిపడ్డాయేమిటని ఎల్లో మీడియా విలవిల్లాడుతోంది' అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.