సిగ్గు, శరం లేని మనిషి: విజయసాయిరెడ్డి విమర్శలు
- స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రతాపరెడ్డితో కేసు వేయించి కొట్టేయిస్తాడు
- మళ్లీ బీసీ నాయకులను ఉసిగొల్పుతాడు
- కోర్టు చెప్పినంత మాత్రాన 50 శాతానికి ఎలా తగ్గిస్తారంటాడు
- లిటిగేషన్ మొదలు పెడతాడు
'స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 59.85 శాతానికి ఎలా పెంచుతారని ప్రతాపరెడ్డితో కేసు వేయించి కొట్టేయిస్తాడు. మళ్లీ బీసీ నాయకులను ఉసిగొల్పి కోర్టు చెప్పినంత మాత్రాన 50 శాతానికి ఎలా తగ్గిస్తారని లిటిగేషన్ మొదలు పెడతాడు. ఎన్నికలు జరగొద్దనేది అసలు ఉద్దేశం. సిగ్గు,శరం లేని మనిషి' అంటూ విమర్శలు గుప్పించారు.