కార్యదర్శి నిర్ణయమే అంతిమమని వైసీపీ నేతలు బహిరంగంగా ప్రకటించాలి: మాజీ మంత్రి యనమల
- ఆయన తీరు ప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకం
- ఈరోజు మండలిలో జరిగింది...రేపు అసెంబ్లీలో జరగొచ్చు
- చైర్మన్ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు
ఇటువంటి తీరు ప్రజాస్వామ్యానికే విరుద్ధమన్నారు. సెలెక్ట్ కమిటీకి బిల్లులు వెళ్లేటప్పుడు మూజువాణి లేదా ఓటింగ్ లేకుండా నిర్ణయాలు తీసుకున్న సందర్భాలే అధికమని గుర్తు చేశారు. పరిస్థితులకు అనుగుణంగా రూలింగ్ ఇచ్చే అధికారం చైర్మన్దని, దాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదని అన్నారు.