Godavari: గోదావరి జలాలు పోలవరం నుంచి మళ్లిస్తేనే ఏపీకి ప్రయోజనం... సీఎం జగన్ కు విశ్రాంత ఇంజినీర్ల సంఘం లేఖ

షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం జగన్ కు నవ్యాంధ్ర రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం లేఖ రాసింది. గోదావరి జలాల తరలింపుపై పలు సూచనలు చేశారు. దుమ్ముగూడెం నుంచి గోదావరి జలాలను కృష్ణానదిలోకి ఎత్తిపోయవద్దని రిటైర్డ్ ఇంజినీర్లు తమ లేఖలో పేర్కొన్నారు. పోలవరం నుంచి మళ్లిస్తేనే ఏపీకి ప్రయోజనం ఉంటుందని స్పష్టం చేశారు. గోదావరి జలాలను దుమ్ముగూడెం నుంచి నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల్లోకి ఎత్తిపోసే ప్రతిపాదనను విరమించుకోవాలని సీఎం జగన్ కు విశ్రాంత ఇంజినీర్లు సూచించారు.
Go Back to Shorts
Godavari
Jagan
Andhra Pradesh
Telangana

More Telugu News