టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించిన రేవంత్రెడ్డి
- ప్రజల మనిషిని
- ప్రజా సమస్యలపై పోరాడుతా
- టీఆర్ఎస్ను గెలిపిస్తే వ్యాపారాలు చేసుకుంటారు
తాను ప్రజల మనిషినని, తనకు సీపీఐ అందిస్తున్న సహకారం మరచిపోలేనిదన్నారు. ఇకపై సీపీఐ చేయబోయే ప్రతి పోరాటంలో తన వంతు పాత్ర ఉంటుందని రేవంత్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో ప్రశ్నించే సత్తా ఉన్న వారిని గెలిపించాలన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు మోదీని గద్దె దించాలని పిలుపునిచ్చారు.