తెరచుకున్న శబరిమల ఆలయ తలుపులు!
- సాయంత్రం ఐదు గంటలకు తెరచుకున్న ద్వారాలు
- నేటి నుంచి రెండ్రోజుల పాటు దర్శనం చేసుకోవచ్చు
- రాత్రి పది గంటల వరకు దర్శనానికి అనుమతి
కాగా, దేశం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలు వస్తే ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. 2,300 మంది పోలీసులను కేరళ ప్రభుత్వం మోహరించింది.