modi: మోదీ, అమిత్ షాలతో కృష్ణంరాజు భేటీ!

షార్ట్స్‌లో చూడండి
ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలను బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు, ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు ఈరోజు కలిశారు. ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలతో పాటు వచ్చే ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో కృష్ణంరాజు చర్చించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా కీలక నివేదికలను వారికి అందించినట్టు సమాచారం. ఏపీలో వెనుకబడిన జిల్లాలు, ప్రాంతాలపై కూడా ఓ నివేదికను  కృష్ణంరాజు వారికి అందజేసినట్టు తెలుస్తోంది.  
Go Back to Shorts
modi
amit shah
krishnam raju

More Telugu News