తూర్పు గోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం .. ముగ్గురు మృతి
- దేవరపల్లి మండలం ఎర్నగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం
- రెండు కార్లు ఢీకొని ముగ్గురు మృతి
- మరో నలుగురికి గాయాలు
మరో నలుగురు తీవ్రంగా గాయపడగా, సమాచారం అందుకున్న పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.