Thu 09:34 ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం వారం నుంచి పది రోజుల పాటు కొనసాగే అవకాశం ఆరు కీలక బిల్లులకు ఆమోదం తెలపనున్న ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ, నాలా చట్టం రద్దు బిల్లులు ప్రవేశపెట్టే ఛాన్స్ సూపర్ సిక్స్ హామీలతో పాటు 22 అంశాలపై చర్చకు సిద్ధం బీఏసీ సమావేశంలో అసెంబ్లీ పనిదినాలపై తుది నిర్ణయం Read full story
Tue 21:08 కేరళ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ కేరళ త్రిస్సూర్లో బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు ఈ దుర్ఘటనలో 13 మంది మృతి, మరో 13 మందికి గాయాలు మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ గాయపడిన వారికి రూ. 50,000 ఆర్థిక సహాయం ఘటనపై రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తీవ్ర విచారం Read full story
Tue 20:48 పవన్ గెలిస్తే ఇక్కడే షూటింగ్... ఫ్యామిలీ డ్రామాగా వస్తున్న 'పిఠాపురంలో... అలా మొదలైంది' చిత్రం తండ్రీకూతుళ్ల బంధం నేపథ్యంలో 'పిఠాపురంలో... అలా మొదలైంది' చిత్రం రాజేంద్ర ప్రసాద్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఫ్యామిలీ డ్రామా పవన్ కళ్యాణ్ గెలుపుతో పిఠాపురంలోనే షూటింగ్ జరిపిన చిత్రబృందం మే 1న థియేటర్లలోకి రానున్న సినిమా Read full story
Tue 20:47 తెలంగాణ జాగృతిలో చేరిన తెలంగాణ టీడీపీ నేత తెలంగాణ టీడీపీ మైనార్టీ సెల్ నాయకుడు సయ్యద్ అహ్మద్ జాగృతి కండువా కప్పి ఆహ్వానించిన కవిత త్వరలో పార్టీని ప్రకటించనున్న కవిత Read full story
Tue 20:19 గంజాయి కొనడానికి డబ్బుల్లేక... హైదరాబాదులో ఇంటిపైనే పెంచుతున్న టెక్కీ! హైదరాబాద్లో గంజాయి సాగు చేస్తూ పట్టుబడి టెక్కీ నాచారం ఈస్ట్ గాంధీనగర్లో శశిధర్ అనే వ్యక్తి అరెస్ట్ గంజాయి కొనేందుకు డబ్బులు లేకపోవడంతో తానే పండించడం మొదలుపెట్టిన వైనం అతని నుంచి 10 కేజీల గంజాయి, 17 మొక్కలు స్వాధీనం Read full story
Tue 20:19 తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచార గడువు... మూగబోయిన మైకులు తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ బెంగాల్లో 152 స్థానాలకు పోలింగ్ మే 4వ తేదీన వెల్లడి కానున్న ఫలితాలు Read full story
Tue 20:07 తెలంగాణ ప్రయాణికులకు శుభవార్త.. 8 కొత్త రైళ్లు ప్రకటించిన కేంద్రం తెలంగాణలో రైల్వే కనెక్టివిటీని పెంచుతూ 8 కొత్త వీక్లీ రైళ్లు కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి నుంచి ఈ రైళ్లు నడపనున్నట్టు వెల్లడి తిరుపతి, భువనేశ్వర్, జైపూర్ వంటి నగరాలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కొత్త రైళ్ల వివరాలను అధికారికంగా ప్రకటించిన వైనం Read full story
Tue 19:53 కేరళ బాణసంచా పేలుడు విషాదం... సురేశ్ గోపికి ప్రధాని మోదీ కీలక ఆదేశాలు త్రిస్సూర్ పూరం బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు ప్రమాదంలో 13 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు హుటాహుటిన త్రిస్సూర్ వెళ్లాలని స్థానిక ఎంపీగా ఉన్న సురేశ్ గోపికి ప్రధాని మోదీ ఆదేశం ఘటనాస్థలికి బయల్దేరిన కేంద్రమంత్రి సురేశ్ గోపి కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలతో సహాయక చర్యల సమన్వయం Read full story
Tue 19:27 టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్... ఈసారి కూడా సన్ రైజర్స్ కు మొదట బ్యాటింగ్ సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ అక్షర్ పటేల్ ఢిల్లీకి ఇది వరుసగా 8వ టాస్ విజయం, హైదరాబాద్కు 7వ టాస్ ఓటమి ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అక్షర్ పటేల్కు ఇది 100వ మ్యాచ్ Read full story
Tue 19:16 చీకట్లో చంపడం, పగలు వెళ్లి పరామర్శించడం వైసీపీ నేతలకు అలవాటుగా మారింది: పార్థసారథి పెద్ద దస్తగిరి హత్య వెనుక వైసీపీ అగ్రనేతల హస్తం ఉందన్న పార్థసారథి దస్తగిరి ఇంట్లో వందల కోట్ల విలువైన ఆస్తి పత్రాలు ఎలా దొరికాయని ప్రశ్న వైసీపీ అనుమతులపై కేంద్ర ఎన్నికల సంఘం పునరాలోచన చేయాలని డిమాండ్ Read full story